News

భారత్‌–పాకిస్థాన్‌ తాజా యుద్ధస్థితి ఉభయ దేశాల భావి ...
అనంతపురం మాజీ ఎంపీ దరూరు పుల్లయ్య (93) సోమవారం గుండెపోటుతో మరణించారు. ఆయన మృతితో కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.
మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌ ఇంటి వద్ద సోమవారం ఉదయం తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రెండు రోజుల క్రితం బాచుపల్లిలో సీఎంపై ...
భారత విమానాశ్రయాలు 32 ప్రాంతాలలో సర్వీసులు తిరిగి ప్రారంభించాయి. పాకిస్థాన్‌తో కాల్పుల విరమణ నేపథ్యంలో ఈ విమానాశ్రయాల్లో ...
వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం కేసులో సజ్జల శ్రీధర్‌రెడ్డి(ఏ-6)ని ఐదు రోజులపాటు కస్టడీకి ఇవ్వాలని సిట్‌ కోర్టులో ...
బ్రిటన్‌ వలసలపై కఠిన వైఖరి అవలంబిస్తోంది. పౌరసత్వం పొందేందుకు ప్రస్తుతం ఉన్న అయిదేళ్ల నిరీక్షణ సమయాన్ని పదేళ్లకు పెంచాలని ...
మున్సిపల్‌, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వీధికుక్కల కుటుంబ నియంత్రణ ...
ఏపీ పరిశ్రమల సమాఖ్య (ఏపీ ఛాంబర్స్‌) రాష్ట్ర ప్రభుత్వం నుండి భూ మార్పిడి చట్టం-2006ని వెంటనే రద్దు చేయాలని కోరింది. ఈ మేరకు ...
మిస్ వరల్డ్ 72వ అందాల పోటీలు హైదరాబాద్ నగరంలో జరుగుతున్నాయి. మన దేశంలో ఇదివరకు 1996లో, 2024లో ఈ పోటీలు నిర్వహించారు. ఇది ...
అంగన్‌వాడీ కేంద్రాలకు టేబుళ్ల సరఫరా కోసం మహిళా శిశు సంక్షేమ శాఖలో ఆధ్వర్యంలో జారీ చేసిన టెండర్లను సోమవారం రద్దు చేశారు.
తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు, చాగల్లు మండలాలలో రైతులు ధాన్యం కొనుగోళ్లు పూర్తయ్యాయని సిబ్బంది నిరాకరించడంపై ఆందోళన చేశారు.
కేంద్ర కులగణన నిర్ణయం రాహుల్‌గాంధీ పోరాట ఫలితమే అని దేశమంతా కీర్తించింది. ఇది బీజేపీ నేతలకు మింగుడుపడక అడ్డగోలు వాదనలు ...