ニュース

అయితే ఈ భేటీలో చర్చించిన అంశాలపై ఉన్నతాధికారులు ఎవరు ధృవీకరించ లేదు. అయితే ఇది మర్యాద పూర్వక భేటీ మాత్రమేనని ముఖ్యమంత్రి ...
పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో చోటు చేసుకున్న ఘోర విషాదంలో మృతుల సంఖ్య మరింత పెరిగింది. కల్తీ మద్యం తాగిన ఘటనలో మృతుల సంఖ్య 21కి చేరింది. ఆ సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉన్నట్టు తెలుస్తోంది.
చార్మినార్‌ సందర్శించిన 109 దేశాల మిస్ వరల్డ్ పోటీదారులు అక్కడ హెరిటేజ్‌ వాక్‌ చేశారు.
Kodali Nani: మాజీ మంత్రి, వైసీపీ నేత కొడాలి నానిపై ఆయన ముఖ్య అనుచరుడు మహమ్మద్ ఖాసీం అలియాస్ అబూ నిప్పులు చెరిగారు. కొడాలి ...