News

మహానగరం చెన్నై జ్వరాల బారిన పడింది. జ్వరాలకు ఇప్పుడె సీజన్ కాకున్నప్పటికీ పలువురు జ్వరాలబారిన పడడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది ...
రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఊటీలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన నాలుగు రోజులు ఊటీలోనే ఉండనున్నారు. చెన్నై నుంచి ...
Monsoon:ఈ నెల 14వ తేదీ నుంచి రాయలసీమ, దక్షిణ కోస్తాలో వర్షాలు పెరుగుతాయని వాతావరణశాఖ పర్కొంది. ఇటు తెలంగాణలోని కొన్ని ...
Good News: ఏపీకి కేంద్రం శుభవార్త చెప్పింది. మూడు రాష్ట్రాలలో భారీ నౌకల నిర్మాణం, మరమత్తు సెంటర్‌లు ఏర్పాటు చేయనుంది. ఈ ...
నా గొంతుకోసినా.. పార్టీ మాత్రం మారే ప్రసక్తే లేదని మాజీమంత్రి ఈశ్వరప్ప పేర్కొన్నారు. ఆయన మీడియాతో మాట్లాడారు. నేను వేరే ...
ఒడిశా నుంచి హైదరాబాద్‏లోని మల్లాపూర్‎కు తరలించిన గంజాయిని పోలీసులులు పట్టుకున్నారు. ఓ గోదాంను ఏర్పాటుచేసి దాంట్లో నిల్వచేసిన ...
TGCSB: తెలంగాణ సహా దేశవ్యాప్తంగా సైబర్‌ నేరాలకు పాల్పడుతున్న 20 మందిని తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో (సీఎస్‌బీ) అధికారులు ...
జీలకర్ర నీరు మధుమేహ రోగులకు ఔషధం లాంటిదని అంటారు. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులే ...
CM Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబు మంగళవారం నాడు బిజీ బిజీగా ఉండనున్నారు. పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. అలాగే ఏపీ ...
Pawan Kalyan tweet: ఇండియా, పాకిస్తాన్‌ల మధ్య యుద్ధం తాత్కాలికంగా నిలిచిపోయింది (సీజ్‌ఫైర్). ఈ నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం ...
AP Police Society scam: తిరుపతి జిల్లాలోని పోలీసు సహకార సొసైటీలో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. రుణ గ్రహితల నుంచి వసూలు ...
Cyber Attacks: వ్వరూ ఊహించని విధంగా భారీ స్థాయిలో సైబర్ అటాక్స్‌కు పాల్పడుతోంది. పహల్గామ్ టెర్రర్ అటాక్ తర్వాత పాకిస్తాన్‌కు ...