News

ఈ చిత్రం సెప్టెంబరు 5న రిలీజ్‌ కానుంది. ఈ సినిమాలో కీలకపాత్ర చేసిన చైతన్యా రావు విలేకరులతో మాట్లాడుతూ– ‘‘నిర్మాత రాజీవ్‌గారు క్రిష్‌గారిని కలవమన్నారు. ఆయన ‘ఘాటీ’ కథ, నాపాత్ర గురించి చెప్పారు. ఆపాత్రలో ...
సాక్షి, హైదరాబాద్‌: పార్టీ ఫిరాయింపునకు పాల్పడిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసే ప్రక్రియను స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ ప్రారంభించారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశంపై అక్టోబర్‌ 31లోగా నిర్ణయ ...
పరదాల మాటున.. చంద్రబాబు ఆద్యంతం పరదాల మాటున పర్యటన నిర్వహించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సామర్లకోట, పెద్దాపురం వెళ్లే రోడ్లను మూసి వేయడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. వేల మంది ...
దోమలపెంట/నాగార్జునసాగర్‌: ఎగువ ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి భారీగా వరద కొనసాగుతోంది. శనివారం రాత్రి 7 గంటల సమయంలో జూరాల ప్రాజెక్టు నుంచి స్పిల్‌వే, విద్యుదుత్పత్తి ద్వారా 4,16,629, సుంకేసుల నుంచ ...
పీఏసీ సమావేశంలో మాట్లాడుతున్న సీఎం రేవంత్‌రెడ్డి. చిత్రంలో డిప్యూటీ సీఎం భట్టి, టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌గౌడ్, పార్టీ ...
వ్యాపారుల నుంచి కమీషన్లు తీసుకుని అధిక ధరలకు విక్రయించేందుకు కూటమి నేతలు గ్రీన్‌ సిగ్నల్‌ ...
ఖరీఫ్‌లో 9.80 ఎల్‌ఎంటీల యూరియా అవసరం.. ఇప్పటివరకు వచ్చింది 7.28 ఎల్‌ఎంటీలు సాక్షి, హైదరాబాద్‌: సాగుకాలం కరిగిపోతుండగా..
వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ రష్యాకు రెండు వారాల అల్టిమేటం ఇచ్చారు. అప్పటి వరకు తగు రీతిలో స్పందించకుంటే రష్యాపై ఆంక్షలు విధించాలా లేదా సుంకాలతో బాదాలా అనేది నిర్ణయిస్తామని ...
సాక్షి, హైదరాబాద్‌/గచ్చిబౌలి: సీపీఐ అగ్రనేత సురవరం సుధాకర్‌రెడ్డి అంతిమయాత్ర ఆదివారం నిర్వహించనున్నారు. అమెరికా నుంచి ఆయన ...
సాక్షి, హైదరాబాద్‌: వాట్సాప్, ఈ–మెయిల్‌ ద్వారా ప్రైవేట్‌గా పంపిన సందేశాలతో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయడం చెల్లదని ...
న్యూఢిల్లీ: అమెరికాకు కొన్ని రకాల తపాలా సేవలను ఈ నెల 25వ తేదీ నుంచి తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు భారత తపాలా శాఖ ...
బాలీవుడ్‌ నటి రవీనా టాండన్‌ కుమార్తె రాషా తడానీ టాలీవుడ్‌ ఎంట్రీ దాదాపు ఖారారు అయిందనే టాక్‌ ఫిల్మ్‌నగర్‌లో వినిపిస్తోంది. ఘట్టమనేని జయకృష్ణ (ఘట్టమనేని రమేశ్‌బాబు తనయుడు) హీరోగా ‘ఆర్‌ఎక్స్‌ 100, ...