News
ప్రత్యర్థి పార్టీల్లోని ఫిరాయింపుదారులను బీజేపీలోకి తీసుకోవడాన్ని కేజ్రీవాల్ సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో విమర్శించారు. వీరిలో ...
జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను కేంద్రం ప్రకటించింది. అవార్డులకు మొత్తం 45 మంది టీచర్లను కేంద్రం ఎంపిక చేసింది. వీరిలో ...
తెలంగాణ రైతాంగానికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బహిరంగ లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వ అసమర్థత కారణంగానే రాష్ట్రంలో యురియా కొరత ...
వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు వచ్చే అవకాశం ఉందని ...
గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. అపార్ట్మెంట్ ఓనర్ను హాస్టల్ యజమాని అమర్నాథ్ రెడ్డి చితకబాదాడు.
ప్రపంచవ్యాప్తంగా గుండె జబ్బులు మరణాలకు ప్రధాన కారణంగా మారాయి. అయితే, గుండె సమస్యలకు దారితీసే మూడు ముఖ్యమైన ప్రమాద కారణాలు ...
టీమిండియా స్టార్ ఫినిషర్ రింకూ సింగ్ ప్రస్తుతం ఆసియా కప్ కోసం సన్నద్ధమవుతున్నాడు. ఈ ఏడాది ఐపీఎల్లో పేలవ ప్రదర్శనతో సతమతమైన ...
గ్రేట్ నోయిడాలో వరకట్నం వేధింపులకు మరో మహిళ అతి దారుణంగా బలైపోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో సంచలన నిజాలు వెలుగులోకి ...
ఈగల్ టీం.. గచ్చిబౌలి పోలీసులు సంయుక్త ఆపరేషన్ నిర్వహించి రేవ్ పార్టీ భగ్నం చేశారు. మాదాపూర్ డీసీపీ వినీత్ దీనికి సంబంధించి ...
అమరావతి, ఆగస్టు25 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని రైతులకు ఎరువుల కొరత ఉండదని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు ...
బహ్రెయిన్లో ఫుడ్ ప్యాకెట్లపై గడువు తేదీలను మార్చిన నేరంపై తెలుగువారితో సహా 12 మంది ప్రవాసీయులకు రెండేళ్ల జైలు శిక్ష పడింది.
ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీల్లో స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ ఏపీ వ్యాప్తంగా ఈరోజు చేపట్టామని తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ ...
Some results have been hidden because they may be inaccessible to you
Show inaccessible results