News

Mumbai bomb threat: భారత్, పాకిస్తాన్ యుద్ధం నేపథ్యంలో తరచుగా బాంబు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. మంగళవారం ఆగంతకుల నుంచి ముంబై పోలీసులకు బాంబు పేలుళ్ల బెదిరింపులు వచ్చాయి. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యా ...
తల్లిదండ్రులు చెల్లిపై ప్రేమ చూపిస్తున్నారని.. అక్క ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకుంది. సాహిత్య ...
మహానగరం చెన్నై జ్వరాల బారిన పడింది. జ్వరాలకు ఇప్పుడె సీజన్ కాకున్నప్పటికీ పలువురు జ్వరాలబారిన పడడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది ...
రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఊటీలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన నాలుగు రోజులు ఊటీలోనే ఉండనున్నారు. చెన్నై నుంచి ...
Monsoon:ఈ నెల 14వ తేదీ నుంచి రాయలసీమ, దక్షిణ కోస్తాలో వర్షాలు పెరుగుతాయని వాతావరణశాఖ పర్కొంది. ఇటు తెలంగాణలోని కొన్ని ...
నా గొంతుకోసినా.. పార్టీ మాత్రం మారే ప్రసక్తే లేదని మాజీమంత్రి ఈశ్వరప్ప పేర్కొన్నారు. ఆయన మీడియాతో మాట్లాడారు. నేను వేరే ...
జీలకర్ర నీరు మధుమేహ రోగులకు ఔషధం లాంటిదని అంటారు. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులే ...
Kantara Chapter 1: కాంతార నటుడు రాకేష్ మరణంపై కర్కాలా టౌన్ పోలీసులకు సమాచారం అందింది. అసహజ మరణం కింద కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రాకేష్ మరణంతో కన్నడ చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొం ...
Good News: ఏపీకి కేంద్రం శుభవార్త చెప్పింది. మూడు రాష్ట్రాలలో భారీ నౌకల నిర్మాణం, మరమత్తు సెంటర్‌లు ఏర్పాటు చేయనుంది. ఈ ...
ఒడిశా నుంచి హైదరాబాద్‏లోని మల్లాపూర్‎కు తరలించిన గంజాయిని పోలీసులులు పట్టుకున్నారు. ఓ గోదాంను ఏర్పాటుచేసి దాంట్లో నిల్వచేసిన ...
TGCSB: తెలంగాణ సహా దేశవ్యాప్తంగా సైబర్‌ నేరాలకు పాల్పడుతున్న 20 మందిని తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో (సీఎస్‌బీ) అధికారులు ...
నిత్యం వినియోగించే 300 రకాల బ్రాండెడ్‌ ఔషధాల కొనుగోలు విషయంలో అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ఔషధ నియంత్రణ మండలి(డీసీఏ) ప్రజలకు ...