News

బంగ్లాదేశ్‌లోని సుదీర్ఘ చరిత్ర ఉన్న రాజకీయ పార్టీ అవామీ లీగ్. 1971లో దేశ స్వాతంత్ర్య పోరాటానికి ఆ పార్టీ సారథ్యం వహించింది.
Sravan Rao: ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుల్లో ఒకరైన శ్రవణ్ రావుపై సీసీఎస్‌లో కేసు నమోదు అయింది. దీంతో అతడిని పోలీసులు విచారణకు ...
అయితే ఈ భేటీలో చర్చించిన అంశాలపై ఉన్నతాధికారులు ఎవరు ధృవీకరించ లేదు. అయితే ఇది మర్యాద పూర్వక భేటీ మాత్రమేనని ముఖ్యమంత్రి ...
పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో చోటు చేసుకున్న ఘోర విషాదంలో మృతుల సంఖ్య మరింత పెరిగింది. కల్తీ మద్యం తాగిన ఘటనలో మృతుల సంఖ్య 21కి చేరింది. ఆ సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉన్నట్టు తెలుస్తోంది.