ニュース

పాకిస్థాన్‌కు చెందిన 21 మంది నావికా సిబ్బంది ఉన్న ఒక నౌక ఒడిశాలోని పారాదీప్‌ పోర్ట్‌కు చేరుకుంది. దీంతో పోలీసులు అప్రమత్తమై ...
పెండ్లి ఊరేగింపులో బరాత్‌ తీయలేదని అలక వ హించిన వధువు ఎటో వెళ్లిపోయింది. ఈ ఘటన హైదరాబాద్‌లోని అల్మాస్‌గూడలో బుధవారం జరిగింది.
రేషన్‌ బియ్యం పంపిణీపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. మూడు నెలల కోటాను ఒకేసారి పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఆయా ...
రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఆత్మగౌరవానికి అవమానం కలిగించేలా వ్యవహరించింది. ఆడబిడ్డల ఆత్మాభిమానాన్ని అందాల పోటీకి వచ్చిన ...
చెరువులను చెరబడితే చెరసాలకే& జలవనరుల పరిరక్షణకే కాంగ్రెస్‌ సర్కార్‌ పనిచేస్తున్నది. ఆక్రమణదారుల్లో ఎంత గొప్ప మహామహులున్నా ...
రాష్ట్ర మంత్రివర్గంలో ముఖ్యమంత్రి, మంత్రుల మధ్య విభేదాలు మరింత ముదిరాయా?. సీఎం రేవంత్‌ రెడ్డి ఒంటరైపోయారా? ప్రస్తుతం ...
రైస్‌ మిల్లర్ల ఒత్తిడికి పౌరసరఫరాల సంస్థ తలొగ్గిందా? ధాన్యం కేటాయింపుల్లో అవినీతికి రాచమార్గం వేసిందా? నిజామాబాద్‌ జిల్లాకు ...