Nuacht

వ్యాపారుల నుంచి కమీషన్లు తీసుకుని అధిక ధరలకు విక్రయించేందుకు కూటమి నేతలు గ్రీన్‌ సిగ్నల్‌ ...
పీఏసీ సమావేశంలో మాట్లాడుతున్న సీఎం రేవంత్‌రెడ్డి. చిత్రంలో డిప్యూటీ సీఎం భట్టి, టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌గౌడ్, పార్టీ ...
ఖరీఫ్‌లో 9.80 ఎల్‌ఎంటీల యూరియా అవసరం.. ఇప్పటివరకు వచ్చింది 7.28 ఎల్‌ఎంటీలు సాక్షి, హైదరాబాద్‌: సాగుకాలం కరిగిపోతుండగా..
సాక్షి, హైదరాబాద్‌: వాట్సాప్, ఈ–మెయిల్‌ ద్వారా ప్రైవేట్‌గా పంపిన సందేశాలతో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయడం చెల్లదని ...
సాక్షి, హైదరాబాద్‌/గచ్చిబౌలి: సీపీఐ అగ్రనేత సురవరం సుధాకర్‌రెడ్డి అంతిమయాత్ర ఆదివారం నిర్వహించనున్నారు. అమెరికా నుంచి ఆయన ...
న్యూఢిల్లీ: అమెరికాకు కొన్ని రకాల తపాలా సేవలను ఈ నెల 25వ తేదీ నుంచి తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు భారత తపాలా శాఖ ...
దోమలపెంట/నాగార్జునసాగర్‌: ఎగువ ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి భారీగా వరద కొనసాగుతోంది. శనివారం రాత్రి 7 గంటల సమయంలో జూరాల ప్రాజెక్టు నుంచి స్పిల్‌వే, విద్యుదుత్పత్తి ద్వారా 4,16,629, సుంకేసుల నుంచ ...
వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ రష్యాకు రెండు వారాల అల్టిమేటం ఇచ్చారు. అప్పటి వరకు తగు రీతిలో స్పందించకుంటే రష్యాపై ఆంక్షలు విధించాలా లేదా సుంకాలతో బాదాలా అనేది నిర్ణయిస్తామని ...
బాలీవుడ్‌ నటి రవీనా టాండన్‌ కుమార్తె రాషా తడానీ టాలీవుడ్‌ ఎంట్రీ దాదాపు ఖారారు అయిందనే టాక్‌ ఫిల్మ్‌నగర్‌లో వినిపిస్తోంది. ఘట్టమనేని జయకృష్ణ (ఘట్టమనేని రమేశ్‌బాబు తనయుడు) హీరోగా ‘ఆర్‌ఎక్స్‌ 100, ...