News

లాస్‌ ఏంజిల్స్‌ : కాలిఫోర్నియాలోని యునైటెడ్‌ స్టేట్స్‌ నావీ షిప్‌లో ఆదివారం అగ్నిప్రమాదం సంభవించింది. శాన్‌డియాగో ఓడరేవులో ఉన్న యూఎస్‌ బోన్హోమ్‌ రిచర్డ్‌, ఆన్ అంఫిబియస్‌ అసల్ట్‌ నౌకలో అనూహ్యంగా పొగలు ...
క్యాన్సర్‌ రోగులకు సమగ్రంగా వైద్యం అందించడంపై మరింత శ్రద్ధ పెట్టాలి. నాలుగైదు విడతల్లో చికిత్స (కీమోథెరపీ) అందించాల్సి ఉంటుంది. అప్పుడే ఈ వ్యాధిని నయం చేయగలం. అయితే గత ప్రభుత్వంలో ఒకటి రెండు సార్లు చి ...
Virat Kohli: ‘కెప్టెన్సీ అడిగాడు.. బీసీసీఐ కుదరదు అంది.. అందుకే’! టీమిండియా దిగ్గజ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి (Virat Kohli) టెస్టులకు వీడ్కోలు పలకబోతున్నాడన్న వార్తల నడుమ..
సాక్షి, బాల్కొండ: విచ్చలవిడిగా మద్యం అమ్మకాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతుండగా.. ప్రభుత్వం తమకు ఇచ్చిన టార్గెట్‌కు అనుగుణంగా మద్యం అమ్మకాలను ఎక్సైజ్‌ శాఖ ప్రోత్సహిస్తుంది. బెల్టుషాపుల కొనసాగింపుపై ఎక్సై ...
Get the D V Sadananda Gowda తెలుగు వార్తలు | Today’s D V Sadananda Gowda Latest News in Telugu, Photos and Videos, Daily News Headlines and Updates on Sakshi.com ...
రోజు పనులు కల్పిస్తున్నారా..? క్రమం తప్పకుండా డబ్బులు అందుతున్నాయా..? అని కూలీలను ఆరా తీశారు.
పోలవరం ప్రాజెక్టు శంకుస్థాపన చేయడానికి విచ్చేసిన నాటి ముఖ్యమంత్రి టంగుటూరి అంజయ్య, కాంగ్రెస్‌ నేత జీఎస్‌ రావు సాక్షి, కొవ్వూరు : రాష్ట్ర ప్రజల చిరకాల స్వప్నం పోలవరం ప్రాజెక్టు. 1981 మే 21న అప్పటి ముఖ్ ...
67ఏళ్ల రాజమండ్రి పార్లమెంటు నియోజకవర్గ చరిత్రలో తొలిసారి బీసీలకు అవకాశం ఇచ్చిన పార్టీ వైఎస్సార్‌సీపీ. యువకుడు, విద్యావంతుడు మార్గాని భరత్‌రామ్‌ బరిలో నిలిచారు. ప్రచారంలో దూసుకుపోతున్నారు.
యాపిల్ ఐఓఎస్, ఐప్యాడ్ ఓఎస్ సాఫ్ట్‌వేర్లలో అనేక లోపాల గురించి భారత ప్రభుత్వం వినియోగదారులను హెచ్చరించింది. ఈ లోపాలను ఉపయోగించుకుని సున్నితమైన యూజర్‌ డేటాను సైబర్‌ నేరస్థులు యాక్సెస్ చేసే వీలుందని, దాంత ...
బీహార్‌లోని లాహెరియాసరాయ్‌లోని లోహియా చౌక్‌లో రాకేష్ రంజన్ అనే యువకుడు ఇటీవలే ఒక టీ దుకాణాన్ని తెరిచాడు. దానికి ‘మోదీ టీ’ అని పేరు పెట్టాడు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఏర్పాటైన ఈ దుకాణంలో ‘మోదీ ...
కరీంనగర్‌ : సమ్మెలో భాగంగా రెండో ఏఎన్‌ఎంలు సమ్మెలో భాగంగా బుధవారం డీఎంహెచ్‌వో కార్యాలయం ఎదుట వంటావార్పు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి భూపాల్‌ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ...
సాక్షి, హైదరాబాద్‌: రేవంత్‌ రెడ్డి వ్యవహారం టీడీపీ అధినాయకత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. కాంగ్రెస్‌ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్న రేవంత్‌ రెడ్డి.. పార్టీ అధినాయకత్వం, ముఖ్యంగా ఏపీ మంత్ ...