News
స్థానిక సంస్థల ఎన్నికలపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లోకల్ బాడీ ఎన్నికల్లో రిజర్వేషన్ల ఖరారు కోసం మంత్రులతో ...
ఇండియా కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ బి.సుదర్శన్రెడ్డి న్యాయమూర్తిగా పనిచేసిన రోజుల్లో నక్సలిజానికి మద్దతుగా ...
ఆసియా కప్ 2025కు బీసీసీఐ ఎంపిక చేసిన జట్టుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టీ20లో అద్భుత ఫామ్లో ఉన్న శ్రేయస్ ...
నిరుద్యోగులకు గుడ్ న్యూస్..ఇంటెలిజెన్స్ బ్యూరోలో వివిధ రకాల పోస్టుల భర్తీకి నోటిఫిషన్ విడుదలయ్యింది. కేంద్ర హోంశాఖ ...
ఇబ్రహీంపట్నం: హాస్టల్లో చదవడం ఇష్టంలేని ఓ విద్యార్థి హాస్టల్ భవనంపై నుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. రంగారెడ్డి జిల్లా ...
చెన్నూర్ పట్టణంలోని ఎస్బీఐలో జరిగిన అవకతవకలపై మంచిర్యాల ఎస్బీఐ రీజనల్ మేనేజర్ రితేష్ కుమార్ గుప్తా వివరాలు వెల్లడించారు. ఈ ...
మ్యూల్ ఖాతాలతో 500కోట్ల ఫ్రాడ్ కేసులో సైబర్ క్రిమినల్ శరణ్ కుమార్ను హైదరాబాద్ సైబర్ క్రైమ్ బ్యూరో అరెస్ట్ చేసింది. ఈ కేసులో ...
పార్లమెంట్లో ప్రతిపక్షాలు నిరంతరాయంగా అంతరాయం కలిగించడంపై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సభలో ...
సూపర్ స్టార్ కృష్ణ కుటుంబం నుంచి మరో వారసుడు తెలుగు తెరకు పరిచయం కాబోతున్నారు. మహేష్ బాబు అన్నయ్య, దివంగత రమేష్ బాబు కుమారుడు ...
వినాయకచవితి వేళ ప్రయాణికులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. పండుగ సీజన్లో ప్రయాణాల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక ...
దేశంలోని అత్యంత సంపన్నుడైన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నిలిచారు. ఆయన ఆస్తి రూ. 931 కోట్లని ఏడీఆర్ నివేదిక స్పష్టం చేసింది. అదే ...
Some results have been hidden because they may be inaccessible to you
Show inaccessible results