News

చిత్తూరు జిల్లాలో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. కృష్ణా జలాల రాకతో రైతన్నలు హర్షం వ్యక్తం చేశారు. 2025, జులై 17న సీఎం ...
బాలీవుడ్ స్టార్ హీరో గోవింద, ఆయన భార్య సునీతా అహుజా విడాకుల వ్యవహారం మరోసారి వార్తల్లో నిలిచింది. తమ 38 ఏళ్ల వైవాహిక జీవితానికి ముగింపు పలుకుతూ ఆయన సతీమణి సునీత అహుజా విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నార ...
ట్రంప్ తారిఫ్ ఎఫెక్ట్ .. పోస్టల్ సేవలపై కూడా పడింది. ఆగస్టు 25నుంచి అమెరికాకు పోస్టల్ సేవలు నిలిపివేస్తున్నట్లు ఇండియా పోస్ట్ విభాగం ప్రకటించింది. ట్రంప్ డ్యూటీ ఫ్రీ డి మినిమిస్ మినహాయింపు రద్దు చేస్త ...
తన కలను సాకారం చేసుకోవడానికి అండగా నిలిచిన తల్లికి ఓ కొడుకు వినూత్నంగా కృతజ్ఞతలు తెలిపాడు. జీవితంలో మరిచిపోలేని విధంగా ఎంతో ...
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు విదేశాంగ మంత్రిజైశంకర్. మీరు సుంకాలు పెంచుతూ పోతే మేం మాకేం ...
మన దేశంలో ఇప్పుడు చాలా రకాల వంటకాలు, రుచులు దొరుకుతున్నాయి. ఎలాంటి ఫుడ్ కావాలన్న చిటికెలో ఆర్డర్ చేస్తే ఇంటి ముందుకే ...
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ఇంటెల్ సీఈవో లిప్-బూ టాన్ ను రాజీనామా చేయమని కోరిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ...
కూకట్‎పల్లి పోలీస్ స్టేషన్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. నా బిడ్డను చంపిన హంతకున్ని ఉరి తీయాలని డిమాండ్ చేస్తూ సహస్ర ...
పారాసెటమాల్గా పాపులర్ అయిన ఎసిటమైనోఫెన్ గురించి హార్వర్డ్ నిపుణులు ఒక కీలక విషయాన్ని బయటపెట్టారు. జ్వరం, ఒళ్లు నొప్పులకు మన ...
వినాయక చవితి వచ్చింది.. 2025, ఆగస్ట్ 27వ తేదీ బుధవారం దేశం మొత్తం గణేష్ పప్పా మోరియా అంటూ వినాయకుడి పూజ చేస్తారు.. కాకపోతే ...
కూకట్ పల్లిలో పదేళ్ల బాలికను హత్య చేసిన ఘటనలో నిందితుడి వివరాలను సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి ప్రెస్ మీట్లో వెల్లడించారు.
కరోనా తర్వాతి నుంచి మ్యూచువల్ ఫండ్ స్కీమ్ పెట్టుబడులకు మంచి ఆదరణ లభిస్తోంది. చాలా మంది ఇన్వెస్టర్లు రిస్క్ తీసుకోవటం ఇష్టం ...